బియ్యప్పిండి - 1 కె.జి
నువ్వులు - 50 గ్రా.
ఉప్పు - సరిపడా
వాము - చారెడు
పచ్చి కారం - 1 టీ స్పూను
నువ్వులు - 50 గ్రా.
ఉప్పు - సరిపడా
వాము - చారెడు
పచ్చి కారం - 1 టీ స్పూను
బియ్యం శుభ్రంగా కడిగి పలుచటి వస్త్రంపై ఎండబెట్టి మర పట్టించాలి.వాము నానబెట్టి శుభ్రంగా కడగాలి.ఒక ప్లేటులో బియ్యప్పిండి,పచ్చి నువ్వులు,ఉప్పు,వాము,కొద్దిగా కాగిన నూనె,పచ్చి కారం అన్నీ బాగా కలిపి ఒక గిన్నెలో పోసి కొంచెం కొంచెం పిండి నీళ్ళతో కలుపుకోవాలి.చక్రాల గిద్దలకు నూనె రాసి దానిలో కలిపిన పిండి పెట్టాలి.స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసి కాగిన తర్వాత మనకు కావలసిన సైజులో గుండ్రంగా చక్రాలు వత్తుకుని వేగాక తీసి ఒక కాగితంపై వేస్తే నూనె లేకుండా బాగుంటాయి.వీటిని పొడి డబ్బాలో పెట్టుకుంటే 15 రోజుల వరకు చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment